భారతదేశం, మే 20 -- మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థికమంత్రిగా పనిచేశారు. జూన్ 6న... Read More
భారతదేశం, మే 20 -- మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్)కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్ తో పాట... Read More
భారతదేశం, మే 19 -- హైదరాబాద్ లో చెరువుల సంరక్షణ, ప్రభుత్వ స్థలాలను కబ్జా కొరల్లో నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆక్రమణలను తొలగిస్తూ...హైడ్రా తరచూ వార్తల్లో నిలుస్తోంది... Read More
భారతదేశం, మే 19 -- ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేయడం పరిపాటిగా మారిపోయిందని అనుకుని, గమ్మున ఉండడంలేదు హైదరాబాద్ ప్రజలు. ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కారమౌతున్న తీరును చూసి హైడ్రాను ఆశ్రయిస్తు... Read More
భారతదేశం, మే 19 -- విజయనగరంలో ఉగ్రవాదులతో సంబంధం కలిగిన ఓ యువకుడిని నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...సీఎస్, డీజ... Read More
భారతదేశం, మే 19 -- ఏపీ సీఎం చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లేఖ రాశారు. దిల్లీలో గేట్స్ ఫౌండేషన్తో జరిగిన ఒప్పంద సమావేశాన్ని ప్రస్తావిస్తూ బిల్ గేట్స్ లేఖ రాశారు. ఈ ఒప్పందం కోస... Read More
భారతదేశం, మే 19 -- తెలంగాణలో భూపరిపాలనను మరింత మెరుగుపరచడానికి కచ్చితమైన భూరికార్డులను రూపొందించడం ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగ... Read More
భారతదేశం, మే 19 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిధులు సమకూరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇండ్లనిర్మాణ ప... Read More
భారతదేశం, మే 19 -- పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్న కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా హిసార్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ హైకమిషన్ అధికారి డానిష్ తో ఆమెకు పరిచయం ఉందని, ఆయన జ్యోతి పాక... Read More
భారతదేశం, మే 19 -- 'ఇందిరా సౌర గిరి జల వికాసం' పథకం ప్రారంభం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా స... Read More